17, మే 2020, ఆదివారం

సువర్చల అప్సరస

ఒకసారి బ్రహ్మలోకంలో అప్సరసలు నాట్యం చేస్తున్న సమయంలో, సువర్చల అనే ఒక అప్సరస సరిగా నాట్యం చేయలేదు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు ఆమెకు గ్రద్ద కమ్మని శాపం ఇచ్చారు. తాను చేసిన తప్పుకు చింతించిన సువర్చల తనకు శాప విమోచనం కలిగే మార్గం చెప్పమని కోరుకున్నది. ఆ ప్రార్ధన విన్న బ్రహ్మదేవుడు శాంతించి, ద్వాపరయుగంలో దశరధ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు, ఫలంగా దొరికిన పాయసము ను తాకగానే ఆమెకు శాప విమోచనం దొరుకుతుంది అని చెప్పారు. ఆ రోజునుండి ఆమె గ్రద్దగా మారి విమోచనం కలిగే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది. 
దశరధుని పుత్రకామేష్టి జరిగినప్పుడు ఆమె కైకేయి పాయసం పాత్ర తీసుకుని వెళ్లింది.  ఆమెకు శాప విమోచనం జరిగింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి