19, ఆగస్టు 2014, మంగళవారం

చిరంజీవులు

మన పురాణాల ప్రకారం మనకు ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారికి మృత్యువు లేదు.

వారిని ప్రతి పుట్టినరోజు నాడు తలుచుకోవాలి. ఈ క్రింది శ్లోకం సంస్కృతం లో ఉంది.
अश्वत्थामाबलिर्व्यासोहनुमांश्च विभीषण:कृपश्चपरशुरामश्च सप्तैतेचिरंजीविन:।

అశ్వద్ధామబలివ్యాసోహనుమాంశ్చవిభీషణః కృపర్ పరుశురామశ్చ సప్తయితే చిరజీవినః 

వారు
  1. అశ్వద్ధామ 
  2. బలి
  3. వ్యాసుడు 
  4. హనుమంతుడు
  5. విభీషణ
  6. కృపాచార్యుడు 
  7. పరశురాముడు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి