11, డిసెంబర్ 2021, శనివారం

విక్రమాదిత్యుడు - నవరత్నాలు

భారత దేశంలో రాజుగా ఉండి సాహితీవేత్త గా పేరుసంపాదించుకున్న వారిలో ముఖ్యులు దక్షిణాదిలో శ్రీకృష్ణదేవరాయలు అయితే ఉత్తరాదిలో ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుడు ఒకరు. 
విక్రమాదిత్యుడు తన ఆస్థానంలో తొమ్మిది మంది కవులను కలిగిఉన్నాడని కొన్ని శాసనాలలో చెప్పబడింది. ఆ తొమ్మిది మందిని కలిపి నవరత్నాలు అంటారని తెలుస్తుంది. ఆ తొమ్మిది మంది పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం!
  1. విద్యాసింహుడు
  2. ధన్వంతరి 
  3. ఘాటకరూర్ 
  4. కాళిదాసు 
  5. క్షపనక 
  6. శంఖుడు 
  7. వరాహమిహిరుడు 
  8. వరరుచి 
  9. బేతాళ భట్ట 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి